Mudragada – Pawan: పవన్ కళ్యాణ్ పై ముద్రగడ విషం కక్కినా జనం నమ్ముతారా.. ఏం జరిగిందంటే?

Mudragada – Pawan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇటీవల ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై విషయం చిమ్మే ప్రయత్నాలు చేశారు.. ఈయన జనసేన పార్టీలోకి వస్తారని అందరూ భావించగా చివరికి వైసిపి చెంతన చేరారు. అయితే వైసిపి పార్టీలోకి వెళ్లిన ఈయనకు మాత్రం టికెట్ రాలేదు.

తనకు టికెట్ లేకపోయినా సరే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిస్తానంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పిఠాపురంలో ప్రతి గడపకు వెళ్లి తాను పవన్ కళ్యాణ్ ను గెలిపించకండి అంటూ చెబుతానని ఈయన వెల్లడించారు.

ముద్రగడ్డ పద్మనాభానికి పవన్ కళ్యాణ్ చేసినటువంటి కీడు ఏది లేదు చంద్రబాబు నాయుడు తన ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే అరెస్టుల వరకు చేయించారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఏ విధమైనటువంటి ఇబ్బందులకు గురి చేయకపోయినా ఈయన మాత్రం పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఆయన పట్ల విమర్శలు చేయడం సరికాదని చెప్పాలి.

ఈ విధంగా పవన్ కళ్యాణ్ గురించి ముద్రగడ్డ పద్మనాభం ఎన్ని విమర్శలు చేసిన ఎంత విషం కక్కినా అక్కడ ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరని తెలిపారు. ఇప్పటికే పిఠాపురంలో వార్ వన్ సైడ్ గా మారిపోయింది. ఈ ఎన్నికలలో తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ లక్షల మెజార్టీతో గెలుపొందుతారని స్పష్టంగా అర్థమవుతుంది. ముద్రగడ పద్మనాభం లాంటి వారు ఎన్ని విమర్శలు చేసిన, ఆయనపై ఎంత విషం కక్కిన ఆయన విజయాన్ని మాత్రం అడ్డుకోలేరని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -