Rasi and Mohanbabu: పోస్ట్ మ్యాన్ సినిమాలోని సీన్ వెనుక అసలు కథ ఇదేనా?

Rasi and Mohanbabu: వెటరన్ హీరోయిన్ రాశి గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. చైల్డ్ ఆర్టిస్టుగా పాత్రలు వేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పాపులర్ అయ్యింది. శుభాకాంక్షలు చిత్రం తర్వాత రాశి టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. శ్రీకాంత్, పవన్ కల్యాణ్, వడ్డే నవీన్, జగపతిబాబు, మోహన్ బాబు, బాలకృష్ణ తదితర హీరోల సరసన నటించి అలరించింది.

ఆ సీన్ నిజంగా అలాగే చిత్రీకరించారా?

హీరోయిన రాశి నిజంగానే మోహన్ బాబు ముందు నగ్నంగా నిల్చున్నారా? అనే ప్రశ్న అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. మోహన్ బాబు, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పోస్ట్ మ్యాన్. ఆ సినిమా సందర్భంగా రాశి ఓ సన్నివేశం చేయడానికి ఒప్పుకుందట. నేచురల్ గానే హాట్ అందాలతో అప్పట్లో యువతలో క్రేజ్ సంపాదించుకున్నారు రాశి. అలాంటిది ఓ సీన్ లో నగ్నంగా నటించడానికి ఒప్పుకున్నారంటే అందరూ ఆసక్తిగా చూశారు.

పోస్ట్ మ్యాన్ సినిమాలో ఒంటిమీద నూలుపోగు లేకుండా రాశి.. భోజనం వడ్డించాల్సి వస్తుంది. కళ్లు మూసుకొని మోహన్ బాబు.. రాశిని చూడకుండా భోజనం చేయాలి. ఈ సీన్ లో నిజంగా రాశి నగ్నంగా నటించిందని అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. అయితే, సెమీ న్యూడ్ గా నటించి ఉంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. అయితే, ఆ సినిమా మాత్రం పెద్ద హిట్ కాలేకపోయింది.

హీరోయన్ గా అనేక చిత్రాల్లో నటించిన రాశి.. తర్వాత సినిమాలను పక్కన పెట్టేశారు. ఫ్యామిలీ లైఫ్ లో బిజీ అయ్యారు. అయితే, హీరోయిన్ గా చేస్తున్న టైమ్ లో చాలా మంది రాశికి అభిమానులుగా మారారు. చీరకట్టులో సౌందర్యం, అందాల అభినయం, చక్కటి గ్లామరస్ ఫేస్, నడుం ఒంపుల సోయగం.. కన్నుగీటే కొంటెతనం.. ఇలా అన్నీ కలబోసిన అందాల రాశిగా తెలుగు ప్రేక్షకులు రాశిని అభిమానించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -