Kakinada Shyamala: వైరల్ అవుతున్న ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు!

Kakinada Shyamala: చాలామంది ప్రేక్షకులకు నటి శ్యామల అంటే గుర్తు పెట్టకపోవచ్చు కానీ కాకినాడ శ్యామల అంటే చాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు. మొదట శ్యామల మరోచరిత్ర సినిమాలో తల్లి పాత్రలో నటించిన మెప్పించింది. మొదటి సినిమానే మంచి సక్సెస్ కావడంతో ఆ తరువాత రామయ్య వీధిలో కృష్ణయ్య తరంగిణి లాంటి సినిమాలలో నటించి మెప్పించింది. తరువాత తెలుగులో దాదాపుగా 200 లకు పైగా సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. ఇక 90 ల కాలంలోనే నటనకు గుడ్ బై చెప్పి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.

 

ఇది ఇలా ఉంటే తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి శ్యామల పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. తన అభిమాన నటుడు ఎన్టీఆర్ అని, ఎందుకంటే ఎన్టీఆర్ ఎవరూ చేయలేదని కానీ ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతికి పడిపోయి జీవితంలో పెద్ద తప్పు చేశారు అని తెలిసింది శ్యామల. ఎన్టీఆర్ కి ఉన్న ఆడవాళ్ళ వీక్నెస్ వల్లే లక్ష్మీపార్వతికి దగ్గర అయ్యాడు అని తెలిపింది శ్యామల. ఒక రైటర్ గా ఆయన చరిత్ర రాస్తాను అంటూ వచ్చిన లక్ష్మీపార్వతి ఆయనకు భార్య అయ్యింది.

ఎన్టీఆర్ కు భార్య అవ్వాలని పార్వతికి అదృష్టం ఉంది అయ్యింది అని తెలిపింది శ్యామల. కానీ ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా ఎన్టీఆర్ లైఫ్ మారిపోయిందని, ఎందుకంటే ఎంత పెద్ద మగాడైనా ఆడవారికీ పోవాల్సిందే అని తెలిపింది శ్యామల. కాగా ఇంటర్వ్యూలో భాగంగా నటి శ్యామల ఎన్టీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -