Tarun: ఆర్తి అగర్వాల్, ప్రియమణి కాకుండా తరుణ్ ప్రేమించిన హీరోయిన్ ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Tarun:  టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి వారిలో హీరో తరుణ్ ఒకరు ఈయన ఎన్నో అద్భుతమైన ప్రేమ కథ చిత్రాలలో నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు .అప్పట్లో తరుణ్ కు విపరీతమైనటువంటి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది దీంతో ఈయనను లవర్ బాయ్ అంటూ పిలిచేవారు ఇండస్ట్రీలో ప్రియమైన నీకు నువ్వే కావాలి నువ్వు లేక నేను లేను వంటి సినిమాల ద్వారా ఎంతో సక్సెస్ అందుకున్నారు.

ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి తరుణ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కాంపిటీషన్ తట్టుకోలేక కాస్త వెనకబడిపోయారు. దీంతో ఈయన ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారని అయితే త్వరలోనే ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఇక తరుణ్ హీరోగా కొనసాగుతున్న సమయంలో ఈయన ఎంతో మంది హీరోయిన్లతో ఎఫైర్ కొనసాగించారంటూ తరచు వార్తలు వస్తూనే ఉన్నాయి.

ప్రియమణి ఆర్తి అగర్వాల్ వంటి హీరోయిన్లతో తరుణ్ ప్రేమ ప్రయాణం చేశారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. ఇక ఆర్తి అగర్వాల్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయినటువంటి తరుణ్ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు అంటూ భారీగా వీరి గురించి వార్తలు వచ్చాయి . అయితే వీరిద్దరూ మాత్రమే కాకుండా తరుణ్ మరొక హీరోయిన్ తో కూడా సీక్రెట్ గా లవ్ ఎఫైర్ కొనసాగించారని తాజాగా ఒక వార్త బయటపడింది.

వీరిద్దరి కంటే ముందుగా తరుణ్ నటి శ్రీదేవితో ప్రేమలో పడ్డారట వీరిద్దరూ కలిసి నిన్నే ఇష్టపడ్డాను అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా ఉండడమే కాకుండా వీరిద్దరూ కూడా చాలా క్లోజ్ గా మూవ్ అవ్వడంతో ఇద్దరి మధ్య ఏదో ఉంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అలాగే వీరిద్దరూ కూడా కొంతకాలం పాటు ప్రేమలో ఉన్నారని అనంతరం వారి లవ్ స్టోరీకి బ్రేకప్ చెప్పుకోవడంతో తరుణ్ ఖాతాలో మరొక హీరోయిన్ బలయింది అంటూ పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈయనతో ఎఫైర్స్ సాగించిన హీరోయిన్స్ అందరూ కూడా పెళ్లిళ్లు చేసుకుని జీవితంలో సెటిల్ అయినప్పటికీ తరుణ్ మాత్రం ఇంకా సింగిల్గానే ఉన్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -