Upasana Konidela: మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. త్వరలోనే వారసుడు?

Upasana Konidela: తెలుగు ప్రేక్షకులకు ఉపాసన కొణిదల గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈమె అపోలో హాస్పిటల్ వ్యవస్థాపకుడు ప్రతాప్ సి. రెడ్డి మనవరాలు. అంతేకాకుండా ఈమె అపోలో సంస్థల ఉపాధ్యక్షురాలు కూడా. ఇక అపోలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లో ఉపాసన చాలా యాక్టీవ్ గా పాల్గొంటుంది.

ఇక అందమైన ఆరోగ్యం కోసం.. ప్రజలకు అవగాహన కలిగిస్తూ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తుంది. ఏదేమైనా ఉపాసన ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాలో ఏమైనా యాక్టివ్ గా ఉండే ఉపాసన తన భర్త రామ్ చరణ్ తో కలిసి సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తుంది. ఇదిలా ఉంటే.. ఉపాసన గురించి తాజాగా ఒక వార్తా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

ఇంతకు అదేమిటంటే.. వినాయక సమితి సందర్భంగా ఉపాసన కొణిదల తన ఇంట్లో వినాయకుడి పూజలు నిర్వహించింది. దీనికి సంబంధించిన పోస్ట్లు కూడా సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ఇదే క్రమంలో వినాయక నిమజ్జన అంటూ.. ఉపాసన సోషల్ మీడియాలోకి అడుగు పెట్టింది. ఆ ఫోటోలో ఉపాసన బేబీ బంప్ తో ఉన్నట్లు కనిపిస్తుంది. కొన్ని రోజుల క్రితం పంచుకున్న ఫోటోలో కూడా ఉపాసన ఇదే క్రమంలో కనిపించింది.

ప్రస్తుతం ఉపాసన పంచుకున్న ఫోటోలో.. ఉపాసనను గమనించిన అభిమానులు మరో స్థాయిలో షాక్ అవుతున్నారు. ఇదంతా గమనించిన అభిమానులు.. తల్లి కాబోతున్నావా ఉపాసన అంటూ కామెంట్ల రూపంలో అడిగేస్తున్నారు. మరి ఈ కామెంట్లకు ఉపాసన ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇక తన ఫ్యామిలీతో కలిసి అనేక పూజా కార్యక్రమాలు నిర్వహించే ఉపాసన.. ప్రస్తుతం వినాయకుని నిమర్జన కార్యక్రమంలో ఉంది.

ఇక ప్రస్తుతం ఉపాసనకు సంబంధించిన ఆ బేబీ బంప్ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. మరి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు.. మీరు కూడా ఆ ఫోటో వైపు ఒక లుక్కేయండి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -