Pooja Hegde: సినిమా ఆఫర్ల కోసం పూజా హెగ్డే ఎంతకైనా దిగజారుతుందా.. ఏం జరిగిందంటే?

Pooja Hegde: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొన్నటి వరకు తెలుగు హిందీ తమిళంలో వరుసగా అవకాశాలను అందుకుంటు దూసుకుపోయిన పూజ హెగ్డే ప్రస్తుతం కాస్త స్లో అయ్యింది.
కాగా పూజా సినిమా హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. కాగా ఇటీవలే పూజా హెగ్డే సల్మాన్ ఖాన్ సరసన నటించిన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ చిత్రం కూడా అట్టర్ ప్లాప్ గా నిలిచింది.

తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఈమె ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులతో చాలా బిజీగా గడుపుతోంది. అలాగే ఆచార్య, రాధే శ్యామ్, బీస్ట్ లాంటి సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం పూజ హెగ్డే మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్డే నటించిన సినిమాలు అన్నీ వరుసగా ఫ్లాప్ కావడంతో పూజ హెగ్డే సినిమాలకు దూరం కాబోతోంది అంటూ కూడా వార్తలు వినిపించాయి. ఇటీవల బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సైంధు కూడా పూజా హెగ్డే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది అంటూ ట్వీట్ చేశాడు.

 

దీంతో సోషల్ మీడియాలో పూజ హెగ్డే పేరు మరింత వైరల్ గా మారింది. అయితే వాటికి చెక్ పెడుతూ పూజ తాజాగా ఒక వీడియోని రిలీజ్ చేసింది. ఈ వీడియోలో పూజ హెగ్డే సూపర్ హాట్ గా ఉంది. పూజ హెగ్డే ముంబైలో సందడి చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. పూజా హెగ్డే బవాల్ పూవి ప్రీమియర్స్ కి హాజరు అయ్యింది. వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ కూడా ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రాన్ని నితీష్ తివారి దర్శకత్వం వహించారు. ఈనెల 21 నుంచి అమజొన్ లో ఈ చిత్రం స్ట్రీమ్మింగ్ కాబోతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీమియర్స్ కి పూజ హెగ్డే అటెండ్ అయింది. ఈ ఈవెంట్లో పూజ చాలా హాట్ గా కనిపించింది. లోదుస్తులు కూడా ధరించకుండా ఎద అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. ఇంకా చెప్పాలంటే అసలు బ్రా లేకుండా తీసేసి హాట్ ఫోటో షూట్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు నెటిజన్స్ మండిపడుతున్నారు. అవకాశాల కోసం మరీ ఇంత దారుణంగా దిగజారాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -