YS Jagan: జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఆ ఐడియా దారుణంగా ఫెయిల్!

YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. పాలనలో భాగంగా ఎప్పటికప్పుడు ప్రజలకు ఏదో ఒక అవకాశాన్ని కల్పిస్తూనే ఉన్నాడు. అయితే గతంలో ఈయన చేపల మార్కెట్ ఆలోచన చేసిన సంగతి తెలిసిందే. దీనివల్ల ఎంతోమందికి ఉపాధి అవకాశం ఉంటుందని గతంలో బాగా ఆలోచనలు చేశాడు. దీనికోసం జగన్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి కూడా పెట్టింది. పోషకాలు ఎక్కువగా ఉండే చేపలను అందుబాటులోకి తీసుకురావడానికి కూడా పలు ప్రయత్నాలు చేశారు. అయితే ఇప్పుడు ఈ ఐడియా ఫెయిల్ అయిందని తెలుస్తుంది.

మామూలుగా జగన్ జనాలకు మంచి చేపలు, రొయ్యలు, ఇతను అందిస్తున్నాను అని అనుకున్నాడు. దానివల్ల ఎంతోమందికి ఉపాధి కల్పించానన్న విషయం కూడా ఆయనలో కనిపించింది. కానీ ఇప్పుడు ఆ చేపల మార్కెట్లలో దాదాపు 90 శాతం మూత పడినట్లు.. అందులో జగన్ చేపల మార్కెట్ కూడా మూతపడినట్లు తెలిసింది. అప్పటికి బలవంతంగా రెండుసార్లు తెరిపించిన కూడా ప్రయోజనం లేకపోయిందని తెలుస్తుంది.

 

ఇక వీటిని కాపాడటానికి కర్రీ పాయింట్ లు కూడా ఒక అడుగు ముందు వేయాలి అనుకున్నారు. కానీ వాటి వల్ల కూడా కాలేకపోయాయి. దీంతో ఈ ఫిష్ ఆంధ్ర స్టాళ్ళ స్కీమ్ వెనక ఏమైనా స్కాం ఉందా అని అనుమానాలు వస్తున్నాయి. అసలు ఇలా చేయటం వెనుక ఎవరైనా ఉన్నారా అని అనుమానాలు వస్తున్నాయి. కానీ ఇటువంటి ప్రయత్నాలు మాత్రం ప్లాఫ్ అవుతున్నాయని ప్రతి ఒక్కరికి తెలుసు.

 

దీనిని బట్టి చూస్తే దీని వెనుక ఎవరూ లేరని అర్థమవుతూ ఉంటుంది. ఇక ఇలా కావడంతో చాలామంది జగన్ పై సెటైర్లు వేస్తున్నారు. అంత స్థాయికి చెందిన వ్యక్తి ఆలోచనలు ఎలా ఉండాలి.. అసలు ఈ ఐడియా ఎవరైనా ఇస్తారా.. అందుకే ఇలా జరుగుతుంది అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -