YS Sharmila: వైఎస్ షర్మిల వియ్యంకులను టార్గెట్ చేస్తున్న ఐటీ అధికారులు.. ఏం జరిగిందంటే?

YS Sharmila: హైదరాబాదులో ఉన్నటువంటి ప్రముఖ అల్పాహార సంస్థ చట్నీస్ రెస్టారెంట్ పై ఐటి దాడులు జరిగాయి. గత పది సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటిది చట్నీస్ రెస్టారెంట్లు దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందాయి రెస్టారెంట్ ను అట్లూరి పద్మ నిర్వహిస్తూ ఉన్నారు. అయితే తాజాగా ఐటి అధికారులు ఈ రెస్టారెంట్ల పైన అలాగే వారి ఇండ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు.

ఇకపోతే ఈ చట్నీస్ హోటల్ స్వయంగా వైయస్ షర్మిల వియ్యంకురాలివి కావటం గమనార్హం. ఇటీవల వైయస్ షర్మిల తన కుమారుడు వైయస్ రాజారెడ్డి అట్లూరి ప్రియను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పదేళ్ల క్రితం ప్రారంభమైన ‘చట్నీస్’ ఎంతో ప్రాచుర్యం పొంది దేశవ్యాప్తంగా విస్తరించింది.

తాజాగా ఈ సంస్థ పై ఐటి దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఈ రెస్టారెంట్ లో మాత్రమే కాకుండా మరోవైపు మేఘన ఫుడ్స్ అండ్ ఈటరీస్ సంస్థ పైనా ఐటీ దాడులు జరిగాయి. ఇలా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో సమస్థలపై ఐదు దాడులు జరగడం వెనక రాజకీయ కుట్ర ఉందని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -