Chiranjeevi: ఊహించని ప్రాజెక్ట్ ను తెరపైకి తెచ్చిన చిరంజీవి.. ఏం జరిగిందంటే?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మరొక సినిమాని ఫైనలైజ్ చేసారు. ఎన్నో చిత్రాలకు స్క్రీన్ రైటర్ డైలాగ్ గా పనిచేసిన బివిఎస్ రవి రెడీ చేసిన స్టోరీలు నటించబోతున్నట్లు సమాచారం. బి వి ఎస్ రవి చెప్పిన కథ చిరంజీవిది బాగా నచ్చిందని తెలుస్తోంది ఈ చిత్రాన్ని ఈ పేపర్స్ మీడియా ఫ్యాక్టరీ మేక డేటా సుష్మిత హౌస్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

 

ఈ సినిమాకి హరీష్ శంకర్ డైరెక్టర్ కానీ సమాచారం ప్రస్తుతం హరీష్ శంకర్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో హీరో రవితేజతో మిస్టర్ బచ్చన్ అనే సినిమాని ఎక్కిస్తున్నాడు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సర్వేకంగా జరుగుతుంది ఈ మూవీ కంప్లీట్ అయ్యాక పవన్ కళ్యాణ్ జాయిన్ అవ్వబోతున్నట్లు సమాచారం అప్పటిలోపు చిరంజీవి విశ్వంభరా మూవీ కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది.

మరి హరీష్ శంకర్ మేనరిజంకి చిరు మెగాయిజం తోడైతే బాక్సులు బద్దలై పోవాల్సిందే అంటున్నారు చిరు ఫ్యాన్స్. అయితే సుష్మిత కొణిదెల ఎన్నో రోజుల నుంచి తండ్రి సినిమాకి ప్రొడ్యూస్ చేయాలని కలలు కంటుంది. ఇన్నాళ్ళకి ఆమె తన తండ్రి తో మూవీ చేయబోతుంది. త్వరలో ఈ ప్రాజెక్టు నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. నిజానికి సుష్మిత కొన్నిదెల బ్యానర్లో చిరంజీవి ఒక సినిమాను చేస్తాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే.

 

ఈ చిత్రానికి కళ్యాణ కృష్ణ దర్శకత్వం వహిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఈ ప్రాజెక్టులో చాలా మార్పులు జరిగాయని సమాచారం. కానీ చివరికి బీవీఎస్ రవి అందించిన కథతో వస్తున్న సినిమాతో తన కలని నెరవేర్చుకుంటుంది సుస్మిత . హరీష్ శంకర్ కి కూడా ఎప్పటినుంచో చిరంజీవితో పని చేయాలని కలలు కంటున్నాడు ఎట్టకేలకు హరీష్ శంకర్ కి కూడా మెగా ఆఫర్ దక్కినట్లే అనిపిస్తుంది.;

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -