NTR-Lakshmi Pranathi: యంగ్ టైగర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి మధ్య ఆ విషయంలో రోజూ గొడవలా.. ఏం జరిగిందంటే?

NTR-Lakshmi Pranathi: టాలీవుడ్ క్యూట్ కపుల్ జూనియర్ ఎన్టీఆర్ ఆయన భార్య లక్ష్మీ ప్రణతి గురించి మనందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లో ఈ జంట కూడా ఒకరు. ఎన్టీఆర్ తరచూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఎక్కువగా సినిమాలకు సంబంధించిన విషయాలలో వార్తల్లో నిలుస్తూ ఉంటారు ఎన్టీఆర్. ఆయన భార్య లక్ష్మీ ప్రణతి చాలా వరకు సోషల్ మీడియాలకు సోషల్ మీడియాలో వచ్చే వార్తలకు దూరంగా ఉంటుందని చెప్పవచ్చు. అటువంటిది తాజాగా ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిలకు సంబంధించి ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అదేమిటంటే.. ఎన్టీఆర్ కి కోపం ఎక్కువ అనే సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆ కోపం అంటేనే ఎన్టీఆర్ భార్య ప్రణతికి చిరాకు అని తెలుస్తోంది. అఫ్కోర్స్ ఏ అమ్మాయికైనా సరే తన భర్త కొపడితే ఎవరికి నచ్చదు. కానీ ఎన్టీఆర్ కి కోపం చాలా త్వరగా వచ్చేస్తుందని, ఆ కోపంలో ఏదైనా మాట్లాడేస్తాడని ఆ తర్వాత బాధపడతాడని అంతటి వరకు రాకుండా మన జాగ్రత్తలో మనమే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే మంచిది కదా అనేది ప్రణతి ఒపీనియన్.

 

కానీ ఎన్టీఆర్ మాత్రం చిన్నప్పటి నుంచి చాలా ఓపెన్ మైండెడ్. ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తాడు. స్పాటట్ లో కోపాన్ని ప్రదర్శించేస్తాడు. ఆ తర్వాత అలా ప్రవర్తించినందుకు సారీ చెబుతాడు. దీనికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. గతంలో యాంకర్ సుమపై కూడా స్టేజి పైన కోప్పడిన తారక్ ఆ తర్వాత పర్సనల్ గా ఆమెకు కాల్ చేసి మరి సారీ చెప్పుకొచ్చాడు. అయితే ఇదే విషయంలో ఎన్టీఆర్ అంటే ప్రణతికి నచ్చదట. ఏదైనా సరే ఆలోచించాలి కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటూ చెప్పుకోస్తుందట. ఇలా ఇప్పటికీ వాళ్లిద్దరి మధ్య ఈ విషయంలో గొడవలు వస్తూనే ఉంటాయట.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -