YCP: ఆ నియోజకవర్గంలో వైసీపీ కి ఓటమి తప్పదా…!

YCP: ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికల్లో 151 సీట్లు సాధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. జగన్ ఇచ్చిన నవరత్నాలు హామీలను ప్రజలు నమ్మే ఓట్లు వేశారు. అయితే అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పుకుంటున్న వైసీపీ నాయకులు దానికి అనేక నిబంధనలు జోడించి పూర్తిస్థాయిలో ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తున్నారు.

 

అభివృద్ధి అనేది లేకుండా కేవలం సంక్షేమం అందివ్వడం అనేది రాష్ట్రాన్ని అప్పుల్లోకి నేడుతుంది.
నేడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అదే స్థితిలో ఉంది. ఆ దైవం లేకుండా అభివృద్ధి లేకుండా కేవలం సంక్షేమం ఉంటే ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నెల జీతాలు ఇవ్వడానికి సంక్షేమ పథకాలు డబ్బులు వేయడానికి ప్రతిసారి కేంద్రాన్ని అప్పులు కోరడం లేదంటే ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడం చేస్తున్నాడు జగన్ మోహన్ రెడ్డి.

ఒకటి కాదు రెండు కాదు నాలుగు సంవత్సరాలు ఈ నిరంకుశ పాలనను చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం విసిగిపోయారు. నమ్మి మోసపోయామని ఆవేదన వారిలో పూర్తిగా కనిపిస్తుంది. ఇప్పుడు రానున్న 2024 ఎన్నికల్లో ఈ ప్రభావం వైసిపి పై పూర్తిగా పడనుంది అని స్పష్టమవుతుంది. ఎందుకంటే ఎన్నికలకు మరో మూడు నెలల సమయం ఉంది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఎన్నికలను టార్గెట్ గా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను మార్చడం కొత్త ఇన్చార్లను ప్రకటించడం చేస్తున్నారు. ఐప్యాక్ సర్వే ద్వారా చాలా నియోజకవర్గాలు వైసిపికి ఓటమి తప్పదు అనేది తేలిపోయింది. అందులో ప్రధానంగా వినిపిస్తున్న నియోజకవర్గం కర్నూలు జిల్లాలోని పత్తికొండ. ఏది ఏమైనా సరే 2024 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో వైసిపి ఘోర ఓటమి చెందుతుంది అంట.

 

ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో వైసిపి ఎమ్మెల్యేగా కంగాటి శ్రీదేవి ఉన్నారు. 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి శ్యామ్ కుమార్ పైన శ్రీదేవి విజయం సాధించారు. అయితే ఈ నాలుగేళ్లలో పత్తికొండ నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదట. పట్టుమని చెప్పుకోవడానికి 10 అభివృద్ధి పనులు కూడా చేయలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి అయితే వర్ణనాతీతం అని అంటున్నారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకు ఉన్న దుస్థితే ప్రత్తికొండకి కూడా కనిపిస్తుంది. అయితే తమ ఎమ్మెల్యే ప్రాంతా అభివృద్ధిని పట్టించుకున్న పాపాన లేదని నియోజకవర్గ ప్రజలు డైరెక్ట్ గానే చెబుతున్నారు. ఈసారి తమ ఓటుతో సమాధానం చెబుతామని అంటున్నారు. 2024 ఎన్నికల్లో వైసిపి ఓడిపోయి సీట్లలో ప్రతికొండ కన్ఫామ్ గా ఉంటుం

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -