Narendra Modi: నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. ఆ డీఎంకే మంత్రికి భారీ షాక్ తగిలిందిగా!

Narendra Modi: బిజెపి అధినేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మస్య శాఖ మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే మత్స్యశాఖ మంత్రి అనితా ఆర్ రాధాకృష్ణన్ పై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఇటీవల మంత్రి మాట్లాడుతూ మోడీపై విమర్శలు చేశారు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కపిల్ రాజు పై హత్య ప్రయత్నం చేసింది ఎవరు మీరు కాదా అంటూ ప్రశ్నించారు. ఆయన హత్యకు ప్రయత్నాలు చేయడమే కాకుండా ఆయన మిమ్మల్ని హత్తుకున్నట్లు పేర్కొంటున్నారని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక ఈ వీడియోలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంకే నేతలు ఈ విధమైనటువంటి అసభ్య వ్యాఖ్యలు చేయడానికి రోజురోజుకు దిగజారిపోతున్నారని తెలిపారు. ప్రధానమంత్రి అసలు క్షమించరని తెలిపారు. డిఎంకె నేత స్థాయిలో ఉన్నటువంటి ఓ వ్యక్తి ప్రధానమంత్రిని విమర్శిస్తుంటే అడ్డుకోకపోగా చూస్తూ ఉండిపోయారని తెలిపారు. ఈ విషయం గురించి డిఎంకె నేతకు కఠిన శిక్ష వేయాలని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -