Mahalakshmi: ఆ ప్రముఖ నటుడితో మహాలక్ష్మికి ఎఫైర్ ఉందా?

Mahalakshmi: కోలీవుడ్ సీరియల్ నటి మహాలక్ష్మి గత కొద్ది కాలంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్ర శేఖర్‌ను రెండో వివాహం చేసుకోవడంతో తెగ ప్రచారంలోకి వస్తున్నారు. కేవలం ఆస్తి కోసమే రవీందర్‌ చంద్రశేఖర్‌ను పెళ్లి చేసుకుందని, డబ్బు లేకపోతే అధిక బరువున్న అతడిని ఎలా పెళ్లి చూసుకుంటదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ విషయంపై రవీందర్-మహాలక్ష్మి స్పందించారు. ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నామని చెప్పుకొచ్చారు.

 

కోలీవుడ్ ఇండస్ట్రీలో నటి మహాలక్ష్మి ఎన్నో సీరియల్స్ లో నటించారు. తనదైన నటన శైలితో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మూడేళ్లలో ‘చెల్మే, ముంతనై ముడిచి, ఇరు మలర్, ఆవా’ వంటి అనేక సీరియళ్లలో నటించారు. అలా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే అనిల్ నేరేడుమిల్లి అనే వ్యక్తిని మహాలక్ష్మి పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఓ కుమారుడు కూడా పుట్టాడు. ఆ తర్వాత అనిల్‌ను విడాకుల్చిన మహాలక్ష్మి రవీందర్‌ను రెండో పెళ్లి చేసుకుంది. అయితే మహాలక్ష్మి సహ నటుడు ఈశ్వర్ అనే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుందనే వార్తలు వినిపించాయి. ఈ విషయాన్ని నటి జయశ్రీ కూడా వెల్లడించింది. ఈ ఆరోపణలను మహాలక్ష్మి కొట్టి పడేసింది. తనకు, అనిల్‌కు మధ్య ఇబ్బందులు సృష్టించడానికి జయశ్రీ కుట్ర చేస్తోందని పేర్కొంది. వ్యక్తిగతంగా తనకు జయశ్రీకి మధ్య గొడవలున్నాయని, అందుకే మా మధ్య గొడవలు పెట్టి.. విడిపోయేలా చేసిందన్నారు.

 

 

అలాంటి సమయంలో నిర్మాత రవీందర్ తనకు సపోర్ట్ గా నిలిచారన్నారు. అలా తమ మధ్య ప్రేమ పుట్టిందని, అందుకే వివాహం చేసుకున్నామన్నారు. ఇద్దరం కొత్త జీవితాన్ని ప్రారంభించామన్నారు. అయితే, మహాలక్ష్మి పెళ్లి చేసుకోవడంపై చాలా మంది నటీనటులు ఆరోపించారు. డబ్బు కోసమే రవీందర్‌ను పెళ్లి చేసుకుందని తెలిపారు. మహాలక్ష్మి వయసు కంటే రవీందర్ ఏజ్ ఎక్కువ. అలాగే రవీందర్ భారీ ఊభకాయం కలిగి ఉంటాడు. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఆదాయం గురించిన వివరాలు చెప్పుకొచ్చింది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -