Chandrababu-Jagan: జగన్ సంచలన వ్యాఖ్యలు.. వాళ్ల మైండ్ బ్లాంక్ అయ్యేలా?

Chandrababu-Jagan: అమరావతి ప్రాంతంలో పేద రైతులకు ఇల్లు పట్టాల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా ముందుకు నడుస్తుందని చెప్పాలి. రాజధాని కోసం ఎంతోమంది రైతులు భూములు కూడా ఇచ్చారు. అయితే రాజధాని కోసం ఇచ్చిన భూములలో పేదలకు ఇల్లు పట్టాలు పంపిణీ చేయడం ఎంతవరకు సమంజసం అని భూములు ఇచ్చిన రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇలా ఇల్లు పట్టాల పంపిణీ కార్యక్రమంలో జగన్ పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇలా ఇల్లు పట్టాల పంపిణీ కార్యక్రమంలో భారీ సభను ఏర్పాటు చేసే చంద్రబాబు నాయుడుని నమ్మవద్దని ఈయన తెలియజేశారు. సెంటు భూముల సమాధి కట్టుకుంటారా అంటూ ప్రశ్నించిన చంద్రబాబు నాయుడు గతంలో ఒక్కరికైనా ఒక సెంటు భూమి ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. ఇళ్ల స్థలాలు తన ఇంటి పక్కనే ఇస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఆ సెంటు స్థలం ఒక్కోటిపది లక్షలు వరకూ చేస్తుందని గొప్పలు కొట్టారు. మరి ఆ స్థలం ప్రభుత్వానికి ఎలా వచ్చిందన్నది మాత్రం చెప్పలేదు.

 

పేదల పేరుతో పొలిటికల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తూ తనకు లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది. అమరావతి ఇప్పుడు అందరిదీ అంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ స్థలాలు వారికి దక్కుతాయని వారు కూడా అనుకోవడం లేదు. జగన్ ప్రసంగించినంత సేపు ఎవరూ చప్పట్లు కూడా కొట్టలేదు.

 

ఇక ఈ మధ్యకాలంలో జగన్ ఏ పార్టీ కార్యక్రమాలను నిర్వహించిన ఆయన ప్రజా సంక్షేమం గురించి మాట్లాడటం పక్కన పెట్టి చంద్రబాబు నాయుడుని తిట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఇలా నరకాసురుడునైన నమ్మవచ్చు కానీ చంద్రబాబు నాయుడుని మాత్రం నమ్మకూడదు అంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జగన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -