Manchu Lakshmi: అమెరికాలో ఉన్న సమయంలో అది దొరక్క అడుక్కున్న మంచు లక్ష్మి.. అసలేం జరిగిందంటే?

Manchu Lakshmi: డబ్బులు ఉన్న ప్రతి ఒక్కరి జీవితం సంతోషంగా సాగుతుంది అంటే నేను నమ్మను అని మంచు లక్ష్మి అన్నారు. తను రీసెంట్గా ఒక ఎయిర్పోర్టులో కార్బెట్ బాలేదు అని తన ఐ ఫోన్లో వీడియో తీస్తే అది బాగా కనిపించింది అని సోషల్ మీడియాలో పెట్టారు. దానికి కింద మీరంటే డబ్బున్న వాళ్ళు ఐఫోన్ వాడతారు అంటూ కామెంట్లు రావడంతో మంచు లక్ష్మి ఒక ట్వీట్ పెట్టారు.

అందులో, డబ్బున్న ప్రతి ఒక్కరి జీవితం సంతోషంగా సాగుతుంది అంటే నేను నమ్మను. అయినా నా మీద ఎందుకు ఏడుస్తారు. డబ్బులుంటే చెడ్డవాళ్లేనా,సిల్వర్ స్పూన్ తో నేను పుట్టి పెరిగాను. డబ్బులు మధ్య పెరిగిన దాన్ని అని డబ్బు విలువ తెలియని దాన్ని కాదు. కష్టమంటే ఏంటో తెలిసేలా పెంచారు మా ఇంట్లో వాళ్ళు. అమెరికాలో నా తిండి కోసం నేను కష్టపడ్డాను.

తిండి దొరకకపోతే ఆకలితోనైనా ఉన్నాను కాని ఇంట్లో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోలేదు. సొంతంగా డబ్బులు సంపాదించుకొని పిల్లల్ని పెంచడం తప్పేమీ కాదు కానీ కేవలం పిల్లల్ని పెంచడం మాత్రమే ఆడవాళ్లు పని అంటే దాన్ని నేను ఖండిస్తాను. అయినా నా గురించి మాట్లాడడానికి మీరు ఎవరు? సంపాదించేది నేను, మాట్లాడేది నేను. మీరు కూడా గట్టిగా మాట్లాడాలంటే మీరు గట్టిగా సంపాదించండి.

అంతేకాని పక్క వాళ్ళ మీద ఏడవడం కాదు. మీరు పెద్ద పెద్ద కలలు కనండి ఎందుకని ఎప్పుడు ఒక దగ్గరే ఉండిపోతారు? ఎక్కువగా కష్టపడి మాలాగా ఎదగండి. మీరు మా వరకు రాకుండా మమ్మల్ని చూసి ఏడిస్తే మీకే నష్టం వస్తుంది కానీ మాకు ఏమీ నష్టం లేదు. అందుకే పక్క వాళ్ళ మీద ఏడకుండా ఎదిగి అప్పుడు మాట్లాడండి అ

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -