MP Vijayasai Reddy: వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున భూకబ్జాలు దాడులు పెరిగిపోయాయి. దొరికినవారు దొరికినట్టు సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. ఇలా పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడిన సంగతి మనకు తెలిసిందే .అయితే విశాఖలో రాజధాని అంటూ పెద్ద ఎత్తున నేతలు పట్టుబడుతున్నారు. ఇలా పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడిన సంగతి మనకు తెలిసిందే. అయితే విశాఖలో రాజధాని అంటూ పెద్ద ఎత్తున నేతలు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలోనే వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కూడా భారీ స్థాయిలో అక్రమాలకు తెరతీసారని తెలుస్తుంది.
వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తైన విశాఖలో ప్రభుత్వ స్థలాలను కొల్లగొట్టారు. ఈ విధంగా భారీ స్థాయిలో భూ కబ్జాలు చేసినప్పటికీ విజయసాయిరెడ్డి దాహం తీరలేదని తెలుస్తుంది. ఇక తాజాగా భీమిలిలో ఉన్నటువంటి స్థలంలో ఈయన పెద్ద ఎత్తున స్టార్ హోటల్ నిర్మించడానికి సిద్ధమయ్యారు.
తన కుటుంబానికి చెందిన సమస్త పేరుతో సిఆర్డిఏ పరిధిలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టడానికి వైకాపా నేతలు తెర తీశారు. విజయ్ సాయి రెడ్డి కుమార్తె నేహా రెడ్డి దాదాపు మూడు ఎకరాల విలువైన స్థలాన్ని తమ సొంతం చేసుకున్నారని తెలుస్తుంది. ఇక ఈ ప్రాంతంలో విజయ్ సాయి రెడ్డి తన కుమార్తె పేరుతో స్టార్ హోటల్ నిర్మించాలని ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇలా ఈ ప్రాంతంలో స్టార్ హోటల్ నిర్మిస్తే తమకు ఎంతో లాభదాయకంగా మారుతుందని భావిస్తున్నారు.
ఈ విధంగా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున విశాఖలో ప్రభుత్వ స్థలాలను దోచుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున పెట్టుబడులను కూడా పెడుతూ విశాఖను డెవలప్ చేస్తున్నారని అందుకే వైసిపి నేతలు అందరూ కూడా ఇక్కడే రాజధాని కావాలని కోరుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది.