Nagababu-Lavanya: నాగబాబు గ్రేట్.. లావణ్య గురించి తెలిసి పెళ్లికి గ్రీన్ సిగ్నల్?

Nagababu-Lavanya: ఇటీవలె మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. మరికొద్ది రోజుల్లోనే లావణ్య మెగాఇంటి కోడలు కాబోతోంది. మెగా ఇంట్లోకి కోడలిగా అడుగు పెట్టబోతోంది. మిస్టర్ సినిమా సమయంలో మొదలైన వీరి ప్రేమాయణం ఇప్పటివరకు సీక్రెట్ గా సాగుతూ ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ వేడుకతో ఒకటయ్యారు. అయితే వారి ప్రేమించుకుంటున్నప్పటికీ ఆ విషయాన్ని బయటకు తెలియకుండా ఎంతో జాగ్రత్త పడ్డారు లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్. ఇదివరకు వీరి ప్రేమ గురించి అనేక రకాల వార్తలు వినిపించినప్పటికీ ఆ విషయంపై లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ స్పందించకపోవడంతో అవన్నీ కూడా ఒట్టి రూమర్సే అని చాలా మంది కొట్టి పడేశారు.

 

అంతేకాకుండా ఎంగేజ్మెంట్ ముందు వరకు కూడా మీరు ఎంగేజ్మెంట్ అంటూ వార్తలు వినిపించడంతో చాలామంది అవన్నీ రూమర్సె అని అనుకున్నారు. కానీ ఒక్కసారిగా వారి ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు బయటికి రావడంతో ఆ విషయం నిజమే అని అందరికీ తెలిసిపోయింది. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ ఫొటోస్ బయటికి రావడంతో అందరూ ఖుషి అయ్యారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అవేంటంటే లావణ్య త్రిపాటికి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ అలాగే అల్లు హీరో అల్లు శిరీష్ తో ప్రేమాయణం నడిపించిందని వార్తలు వినిపించాయి.

ఒక ఇంటర్వ్యూలో లావణ్య త్రిపాఠి తాను వరుణ్ తేజ్, కంటే సాయి ధరతేజ్ తోనే చాలా బాగా ఉంటానని, అతనే నాకు చాలా క్లోజ్ అని తెలిపింది. అయితే లావణ్య త్రిపాటికి ఆ ఇద్దరు హీరోలకు ఎక్కడ చెడిందో తెలియదు కానీ వారి మధ్య ఆ తర్వాత బ్రేకప్ అయిందని కూడా వార్తలు వినిపించాయి. అంతే కాకుండా లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు కూడా అల్లు శిరీష్ కి సాయి ధరమ్ తేజ్ కి పెళ్లి ఇష్టం లేదు అని కూడా కొన్ని వార్తలు వినిపించాయి. లావణ్య త్రిపాఠి తో ఈ హీరోలకు ఉన్న బంధం గురించి ఎప్పటికప్పుడు నెట్టింట్లో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక ఈ వార్తలన్నీ నాగబాబు కి కూడా తెలిసే ఉంటాయి. అయితే కాబోయే కోడలు విషయంలో ఇలాంటి వార్తలు తెలిసినా కూడా నాగబాబు లావణ్య త్రిపాఠిని కోడలుగా ఒప్పుకోవడం నిజంగా గ్రేట్ అంటూ కొంతమంది నెటిజన్స్ నాగబాబుని మెచ్చుకుంటున్నారు. ఈ వార్త కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -