Pallavi Prashanth-Sivaji: శివాజీ లేకపోతే పల్లవి ప్రశాంత్ సున్నానా.. నమ్మకపోయినా షాకింగ్ నిజం ఇదేనంటూ?

Pallavi Prashanth-Sivaji: బిగ్ బాస్ హౌస్ లో కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా పల్లవి ప్రశాంత్ పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. రైతు బిడ్డగా ఇంస్టాగ్రామ్ వీడియోస్ ద్వారా ఎంతో మంచి ఫేమస్ అయినటువంటి పల్లవి ప్రశాంత్ హౌస్ లోకి అడుగుపెట్టి అందరితో పాటు పోటీగా టాస్క్ లలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. అందరికంటే ముందుగా హౌస్ కెప్టెన్ ఆయన సంగతి మనకు తెలిసిందే.

ఇకపోతే హౌస్ లోకి వచ్చినటువంటి రెండవ వారమే ప్రశాంత్ అలాగే అమర్ దీప్ మధ్య పెద్ద ఎత్తున వివాదం చోటుచేసుకుంది. అయితే ఈ వివాదంలో పల్లవి ప్రశాంత్ కి ఎక్కువ మంది మద్దతు తెలియజేస్తున్నారు. ఇక హౌస్ లో ఉన్నటువంటి శివాజీ పల్లవి ప్రశాంత్ కి చాలా సపోర్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. మొదటి కెప్టెన్ అయినటువంటి ఈయనకు డీలక్స్ రూమ్ ఇచ్చారు. ఇలా ఈ డీలక్స్ రూమ్ ఇచ్చినప్పటికీ ఆయన మాత్రం ఆ రూమ్ ఉపయోగించకుండా ఉన్నారు అలాగే తన గదిలోకి ఇతర కంటెస్టెంట్లు వెళ్లి రచ్చ చేస్తున్న పట్టించుకోవడం లేదు.

తనకోసం ప్రత్యేకంగా ఫ్రిడ్జ్ లో ఏర్పాటు చేసినటువంటి కూల్ డ్రింక్స్ అన్నింటినీ కూడా ఇతర కంటెస్టెంట్లు తాగుతున్న చూస్తూ ఉరకనే ఉంటున్నారు. అయితే ఇలా చేయొద్దు అని శివాజీ చెబితే తప్ప ప్రశాంత్ చెప్పేలాగ లేరు అంటూ పలువురు ఈయన వ్యవహార శైలి పై కామెంట్స్ చేస్తున్నారు. ఇలా పల్లవి ప్రశాంత్ హౌస్ లో శివాజీపై ఆధారపడి గేమ్ ఆడుతున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది.

ఇలా పల్లవి ప్రశాంత్ శివాజీ చెప్పిన విధంగానే గేమ్ ఆడుతుండడం వల్లే గౌతమ్ తనకంటూ సొంతంగా నిర్ణయాలు తీసుకొని సొంతంగా ఆట ఆడటం ఎంతో ముఖ్యమని చెప్పారా అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి అయితే ఇలాగే శివాజీ మైండ్ గేమ్ లో ప్రశాంత్ బలి కాకూడదని తనకంటూ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ఎంతో ముఖ్యము అంటూ అభిమానులు కూడా కామెంట్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -