Chiranjeevi: చిరంజీవి గురించి షాకింగ్ విషయాలు రివీల్.. ఏం జరిగిందంటే?

Chiranjeevi: మెగా ఫ్యామిలీలో అన్నదమ్ములు ముగ్గురు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఎన్నో ఫ్యామిలీల్లో బేధాభిప్రాయాలు వచ్చి విడిపోయిన సందర్భాలు చూశాం. ఎడమెుహం పెడమెుహంగా ఉంటున్నా వారు ఎందరో. కానీ మెగా బ్రదర్స్ మాత్రం అలా కాదు. ఫ్యామిలీలో పెద్ద ఫంక్షన్ జరిగితే తప్పకుండా అందరూ హాజరవుతారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ను అటు ఉంచితే, నాగబాబు రూటు కాస్త భిన్నంగా ఉంటుంది. కాస్త కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ ఉంటారు.

తాజాగా నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ నిశ్చితార్ధం లావణ్య త్రిపాఠితో అయ్యింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి కుటుంబం, నాగబాబు కుటుంబం, పవన్ కళ్యాణ్ హాజరు అయ్యారు. తర్వలోనే పెళ్లి ఉండబోతోందని నాగబాబు రీసెంట్ గా చేసిన ఇంటర్య్వూలో చెప్పారు. ఇదే సందర్భంలో ఓ రెండు సంచలన విషయాలు నాగబాబు బయట పెట్టారు.

నాగబాబుకు ఒకసారి తీవ్రమైన అస్వస్థత అయిందట. దీంతోనే చిన్నచిన్న చెడు అలవాట్లు కూడా నాకు వచ్చాయి. చిన్నతనం నుంచి నాగబాబుకు జంతువులను హింసించి చంపి తినటం అనేది ఇష్టం ఉండేది కాదు.కానీ కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా నాన్ వెజ్ అలవాటు చేసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. అన్నయ్య చిరంజీవి ఎక్కువగా మద్యం తాగడు ఎప్పుడో ఫంక్షన్స్ కు వెళ్ళినప్పుడు మాత్రమే లైట్ గా తీసుకుంటాడు. కళ్యాణ్ బాబు కూడా అంతే అన్నయ్యనే ఫాలో అవుతాడంటూ అని నాగబాబు చెప్పుకొచ్చాడు. దీంతో ప్రస్తుతం ఈ మాటలు వైరల్ గా మారాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -