Allu Sneha Reddy: అల్లు ఫ్యామిలీ పరువు తీస్తున్న స్నేహ.. బన్నీ చెబితే బాగుంటుందేమో!

Allu Sneha Reddy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీలలో అల్లు ఫ్యామిలీ ఒకటి.అల్లు కుటుంబం నుంచి హీరోగా ఇండస్ట్రీలోకి అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈయన సౌత్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు పొందడమే కాకుండా పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో కూడా ఎంతో మంచి ఆదరణ అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డి గురించి కూడా అందరికీ ఎంతో సుపరిచితమే.

అల్లు స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి అల్లు అర్జున్ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు.ఇక అల్లు స్నేహారెడ్డి ఇన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నప్పటికీ ఎప్పుడైతే ఈమె సోషల్ మీడియాలోకి అడుగు పెట్టారో అప్పటినుంచి హీరోయిన్ రేంజ్ లో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ అభిమానులను సొంతం చేసుకున్నారు.సోషల్ మీడియా వేదికగా తరచు తన కుటుంబానికి సంబంధించిన విషయాలతో పాటు తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేయడంతో ఈమెకి రోజురోజుకు అభిమానులు పెరిగిపోయారు..

ఒకప్పుడు పద్ధతిగా సాంప్రదాయ దుస్తులను ధరిస్తూ ఫోటోషూట్లు చేయించుకునే స్నేహారెడ్డి ఈమధ్య కాలంలో తన ధోరణి కాస్త మారినట్లు తెలుస్తుంది.పొట్టి పొట్టి దుస్తులు ధరిస్తూ గ్లామర్ షో చేయడమే కాకుండా కనీసం లో దుస్తులు కూడా వేసుకోకుండా ఫోటోలకు ఫోజులిస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.ఇలా ఈమె గ్లామర్ షో చేస్తూ పెద్ద ఎత్తున ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో బన్నీ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

ఇలా లో దుస్తులు కూడా వేసుకోకుండా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు అల్లు కుటుంబం పరువు మొత్తం తీస్తున్నారు అంటూ మండిపడుతున్నారు.ఎద భాగాలు కనిపించకుండా డ్రెస్ వేసుకోవడం చాలా మంచిది అంటూ కొందరు ఈమెకు సలహాలు కూడా ఇస్తున్నారు. ఇలా తన ఫోటోల గురించి ఎలాంటి కామెంట్లు వినిపించిన స్నేహ రెడ్డి మాత్రం గ్లామర్ విషయంలో తగ్గేదే లేదు అంటూ ఎప్పటికప్పుడు సరికొత్త ఫోటోషూట్ ల ద్వారా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -