Actress Trisha: త్రిష లవ్ ఫెయిల్.. సంచలనం రేపుతోన్న ఇన్ స్టాగ్రామ్ పోస్ట్

Actress Trisha: టాలీవుడ్ ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది త్రిష. టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోల అందరితో సినిమాలు చేసింది. టాలీవుడ్ లో గతంలో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. వెంకటేష్, ప్రభాస్ లాంటి హీరోల సరసన నటించి మంచి పేరు సంపాదించుకుంది. తన నటన, గ్లామర్ తో టాలీవుడ్ లో ఎంతోమంది ప్రేక్షకులన సంపాదించుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ కు గుడ్ బై చెప్పి తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా సినిమాలు చేసింది. దాదాపు అన్ని భాషల్లో టాప్ హీరోల అందరి సరసన నటించి సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది తరిష. కానీ ప్రస్తుతం కొత్త హీరోయిన్లు రావడంతో త్రిష హవా కాస్త తగ్గింది. అడపడదపా తప్పితే పెద్దగా సినిమాలు కూడా ఏమీ చేయడం లేదు.

ప్రస్తుతం త్రిషకు 40 ఏళ్లు వచ్చినా పెళ్లి గురించి ఈమె ఆలోచించడం లేదు. గతంలో టాలీవుడ్ హీరో రానాతో త్రిష ప్రేమలో పడిందనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఏమైందో ఏమో ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగింది. ఆ తర్వాత నిర్మాత వరుణ్ మణియన్ తో ఎఫైర్ నడపగా.. అది నిశ్చితార్థం వరకు వచ్చి వెనక్కి వెళ్లిపోయింది. ఆ తర్వాత ప్రేమ, పెళ్లి అనే విషయాలను పక్కన పెట్టి సినిమాలపైనే ఫోకస్ పెట్టింది,

అయితే తాజాగా ఆమె తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పెట్టిన ఓ పోస్ట్ సంచలనంగా మారింది. నీ లాంటి వక్రబుద్ది కలిగిన వాడితో మాట్లాడకపోవడమే ఉత్తమం అంటూ వివాదాస్పదన పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి ఆమె పెట్టిందనేది సినీ ఇండస్ట్రీ, మీడియాలో కలకం రేపుతోంది. త్రిష మరోకరితో ప్రేమలో పడిందని, అది బ్రేకప్ అవ్వడంతో అతడిని ఉద్దేశించి పోస్ట్ పెట్టిందనే పుకార్లు వినిపిపిస్తున్నాయి. లేకపోతే ఆ పోస్ట్ ఎందుకకు పెడుతుందని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు.

గతంలో ఇద్దరిని ప్రేమించిన త్రిష.. ఇప్పుడు మరో వ్యక్తితో ప్రేమలో పడిందని అంటున్నారు. మూడో లవ్ కూడా ఫెయిల్ కావడంతోనే బాధతో ఈ పోస్ట్ పెట్టిందని అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -