Janhvi Kapoor: తల్లీదండ్రుల పరువు తీస్తున్న జాన్వీ కపూర్.. ఏం జరిగిందంటే?

Janhvi Kapoor: సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి దివంగత నటి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇండస్ట్రీలో అన్ని భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె అకాల మరణం ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే శ్రీదేవి మరణాంతరం తన వారసురాలుగా ఇండస్ట్రీలోకి జాన్వీ కపూర్ అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే.

ఇలా ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి వచ్చి దాదాపు 5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు సరైన హిట్ మాత్రం అందుకోలేక పోతుంది అయితే సినిమా అవకాశాలను అందుకోవడం కోసం పెద్ద ఎత్తున గ్రామర్ షో చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఇకపోతే ఈమె కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాలో నటించే అవకాశాన్ని అందుకున్నారు.

 

ఈ సినిమా ద్వారా జాన్వీ కపూర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు.ఇలా హీరోయిన్ గా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం కోసం ఎంతో కష్టపడుతున్నటువంటి ఈమె గురించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమెకు చిన్నప్పటినుంచి ఒక దూరాలవాటు ఉందని తెలుస్తుంది. ఎక్కువగా స్మోకింగ్ ఆల్కహాల్ తీసుకుంటారని తెలుస్తోంది.

 

ఈ అలవాటు తన తల్లి శ్రీదేవి బ్రతికున్నప్పటి నుంచే ఉందని అయితే తన తల్లి తనకి కండిషన్స్ పెట్టడంతో అప్పుడు మానుకున్న తన తల్లి మరణం తర్వాత ఈమెను కంట్రోల్ చేసే వారు లేకపోవడంతో భారీగా ఆ అలవాట్లకు బానిసగా మారిపోయిందని తెలుస్తుంది. వీకెండ్ వచ్చిందంటే చాలు ఈమె తన ఫ్రెండ్స్ తో కలిసి డ్రింక్ చేస్తూ స్మోక్ చేస్తూ ఎక్కువగా పబ్ లోనే గడుపుతూ ఉంటారని తెలియడంతో శ్రీదేవి అభిమానులు ఒక్కసారిగా తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవి లాంటి ఒక గొప్ప నటి కడుపున ఈమె చెడగొట్టిందని తన తల్లిదండ్రుల పరువు తీస్తోందంటూ మండిపడుతున్నారు

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -